Sunday, 22 August 2021

Despite Lack of 4G Services, BSNL's Subscriber Share Has Gone Up

Despite having no 4G services, Bharat Sanchar Nigam Limited's subscribers share hasn't been affected, rather between 2016-17 and 2020-21 it has risen.

from NDTV Profit - Latest https://ift.tt/3sEvM8L
via

Live updates: Henri downgraded to tropical storm

Henri has weakened slightly to a tropical storm as it was set to make landfall

from ABC News: US https://ift.tt/3gprxJn
via

ENG vs IND: Team India Arrive At Headingley Stadium Ahead Of Third Test

England vs India: Led by Virat Kohli, Team India have arrived at the Headingley Stadium to begin practice for their third Test match.

from NDTV Sports - Cricket https://ift.tt/3zkT3yQ
via

ఉచితంగానే రూ.5 లక్షలు అందిస్తున్న కేంద్రం.. ఇలా చేస్తే చాలు.. అప్లై చేసుకోవడానికి ఒక్క రోజే గడువు!

 

మీరు కేంద్ర ప్రభుత్వం అందించే రూ.15 లక్షలు పొందాలని భావిస్తున్నారా? అయితే మీరు ఒక పని చేయాలి. లోగో, ట్యాగ్‌లైన్, పేరు వంటివి సూచిస్తే సరిపోతుంది. మీరే విజేత అయితే మీకు ఈ డబ్బులు లభిస్తాయి



కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే అవకాశం కల్పిస్తోంది. మీరు ఉచితంగానే రూ.15 లక్షలు పొందాలని భావిస్తున్నారా? అయితే మీకు మోదీ సర్కార్ తీపికబురు అందించింది. మీకోసం ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది. కేంద్ర ప్రభుత్వం ఒక కాంటెస్ట్ నిర్వహిస్తోంది. ఇందులో పాల్గొని విజేతగా నిలిస్తే.. ఉచితంగానే రూ.5 లక్షలు పొందొచ్చు.

కేంద్ర ప్రభుత్వం దేశంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అభివృద్ధి కోసం డెవలప్‌మెంట్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ DFI ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీనికి పేరు, లోగో, ట్యాగ్‌లైన్ వంటివి కావాలి. దీని కోసం కాంటెస్ట్ నిర్వహిస్తోంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఈ కాంటెస్ట్‌కు సంబంధించి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఒక్కో కేటగిరిలో ముగ్గురిని విజేతలుగా ప్రకటిస్తారు.తొలి ప్రైజ్ కింద రూ.5 లక్షలు అందిస్తారు. అలాగే రెండో ప్రైజ్ కింద రూ.3 లక్షలు, మూడో ప్రైజ్ కింద రూ.2 లక్షలు చెల్లిస్తారు. ఇలా ఒక్కో కేటగిరికి చెల్లిస్తారు. అంటే పేరు, ట్యాగ్‌లైన్, లోగో.. ఇలా మూడు కేటగిరిల్లో ప్రైజ్ మనీ అందిస్తారు. మూడే కేటగిరిల్లో మీరే విజేత అయితే రూ.15 లక్షలు వస్తాయి. ఏదో ఒక్క కేటగిరిలో విజేతగా నిలిస్తే రూ.5 లక్షల వరకు పొందొచ్చు. ఆగస్ట్ 15 లోపు అప్లై చేసుకోవలసి ఉంటుంది. https://auth.mygov.in/user/login?destination=oauth2/authorize ద్వారా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు.

ఉచిత ఫైర్ బ్యాన్: ఫ్రీ ఫైర్, టిక్‌టాక్, పియుబిజి మొబైల్‌ని ఎందుకు నిలిపివేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది

 

ఆగస్టు 22, 2021ఉచిత ఫైర్ బ్యాన్: ఫ్రీ ఫైర్, టిక్‌టాక్, పియుబిజి మొబైల్‌ను ఎందుకు నిలిపివేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది మరియు బంగ్లాదేశ్‌లో ఉచిత ఫైర్ నిషేధం


   

ఉచిత ఫైర్ బ్యాన్: ఫ్రీ ఫైర్, టిక్‌టాక్, పియుబిజి మొబైల్‌ను ఎందుకు నిలిపివేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది -  బంగ్లాదేశ్‌లోని మొబైల్ బాటిల్ రాయల్ గేమర్‌లకు చెడ్డ వార్తలు వస్తున్నాయి. ఆన్‌లైన్ గేమ్‌లు మరియు పిల్లల మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే యాప్‌లపై తక్షణ పరిమితులు విధించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది అటువంటి ఆటలు మరియు యాప్‌లను ఆపడానికి వారి నిష్క్రియాత్మకతను ఎందుకు చట్టవిరుద్ధంగా ప్రకటించరాదో 10 రోజుల్లో వివరించాలని ప్రభుత్వానికి సంబంధించిన అధికారులను కోర్టు కోరింది. PUBG మొబైల్ మరియు ఫ్రీ ఫైర్ యొక్క ప్రొఫెషనల్ గేమ్స్ మరియు సంస్థలకు ఇది చాలా చెడ్డ వార్త. బంగ్లాదేశ్‌లో PUBG మొబైల్ & ఉచిత ఫైర్


డైలీ స్టార్ నివేదిక ప్రకారం , జస్టిస్ మొజిబుర్ రహమాన్ మియా మరియు జస్టిస్ కమ్రుల్ హుస్సేన్ మొల్లా యొక్క HC ధర్మాసనం అవసరమైన ఆదేశాలు కోరుతూ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను అనుసరించి రూల్ అండ్ ఆర్డర్‌తో ముందుకు వచ్చింది. బంగ్లాదేశ్ సమాజంలో ఇలాంటి వార్తలు రావడం ఇది మొదటిసారి కాదు. అదే సమయంలో, యువత మరియు పిల్లలకు హాని కలిగించే ఆటలు మరియు యాప్‌లను నిషేధించడానికి బంగ్లాదేశ్ టెలికమ్యూనికేషన్ మరియు రెగ్యులేటరీ కమిషన్ (BTRC) ని సిఫార్సు చేయాలని సాంకేతిక నిపుణులు, విద్యావేత్తలు మరియు న్యాయవాదులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని పిటిషనర్లు HC ని కోరారు. బంగ్లాదేశ్‌లో PUBG మొబైల్ & ఉచిత ఫైర్ నిషేధం
PUBG మొబైల్ & ఫ్రీ ఫైర్ బ్యాన్: టిక్‌టాక్, PUBG మొబైల్ మరియు ఉచిత ఫైర్‌లపై స్టాప్ పెట్టాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది
ఉచిత ఫైర్ బ్యాన్: ఫ్రీ ఫైర్, టిక్‌టాక్, పియుబిజి మొబైల్‌ని ఎందుకు నిలిపివేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది
బంగ్లాదేశ్‌లో PUBG మొబైల్ మరియు ఫ్రీ ఫైర్ బ్యాన్: జూన్ 2021, బంగ్లాదేశ్ ప్రచురణ డైలీ మనబ్ జమిన్ ప్రచురించిన ఒక నివేదిక, బంగ్లాదేశ్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన రెండు గేమ్‌లు యాక్సెస్ పరిమితం చేయబడుతున్నాయని నివేదించబడింది. ఈ రెండు ఆటలు దేశంలో బాగా ప్రాచుర్యం పొందాయి మరియు చాలా మంది ఆటగాళ్ళు మరియు కంటెంట్ సృష్టికర్తలు వీటి నుండి నిజాయితీగా కెరీర్‌ను రూపొందించారు కనుక ఇది దేశంలో ముఖ్యాంశాలు చేస్తోంది.

నిషేధానికి సంబంధించి, PUBGM ప్రొఫెషనల్ ప్లేయర్ MD “హంగ్రీబాక్స్” ఎక్రముజ్జామన్ ఈ విషయంపై తన ప్రకటనను పంచుకున్నారు, ఈ రోజుల్లో మేము మా పిల్లలకు తల్లితండ్రులుగా ఉన్నప్పుడు, మేము వారికి చాలా చిన్న వయస్సులోనే టాబ్లెట్‌లు మరియు మొబైల్స్ వంటి అనేక సౌకర్యాలను అందిస్తున్నాము. వారి మనస్సాక్షిని అభివృద్ధి చేయడం లేదు. కొన్ని పిల్లలు ఉద్దేశపూర్వకంగా Minecraft ప్లే చేయడం మరియు YouTube లో ఒక స్ట్రీమ్‌ను చూడటం నేను చూశాను.

రాఖీ పండగ రోజు జగనన్నకు షర్మిల ఝలక్ ... తోడబుట్టిన అన్నకు తొలిసారి అలా...

 

షర్మిల ఏటా రాఖీ పౌర్ణమి రోజు జగన్‌ను కలిసి రాఖీ కట్టవారు. రాజకీయ విబేధాల నేపథ్యంలో ఈ ఏడాది ఆమె ట్విటర్‌ ద్వారా తన అన్నకు శుభాకాంక్షలు చెప్పడం గమనార్హం.
తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తానంటూ వైఎస్సార్‌టీపీ పేరుతో రాజకీయ పార్టీ స్థాపించారు వైఎస్ షర్మిల. నిరుద్యోగుల సమస్యలపై పోరాడుతూ కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తన అన్న జగన్‌తో వచ్చిన విబేధాల వల్లే ఆమె తెలంగాణలో పార్టీ పెట్టారన్న ప్రచారం జరిగినా ఈ విషయంపై ఆమె ఎప్పుడూ నేరుగా స్పందించలేదు. అయితే లోటస్ పాండ్‌లో దీక్ష చేపట్టిన సమయంలో సాక్షి మీడియాపై షర్మిల అందరి ముందు చేసిన కామెంట్లు ఆ విషయాన్ని స్పష్టం చేశాయి. వైఎస్సార్ జయంతి సందర్భంగా ఏటా అన్న జగన్, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి తండ్రి సమాధిని దర్శించుకునే షర్మిల.. ఈ ఏడాది తల్లి విజయమ్మతో కలిసి నివాళులర్పించారు. జగన్‌ను కలుసుకోవడం ఇష్టంలేకే ఆమె అలా చేసినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి.పార్టీ స్థాపించనప్పటి నుంచి జగన్‌ను ఒక్కసారి కూడా కలుసుకోని షర్మిల రాఖీ పండగ సందర్భంగానైనా అన్నను కలిసి రాఖీ కడతారేమోనని అందరూ అనుకున్నారు. అయితే అందరి అనుమానాలను ఆమె ఒక్క ట్వీట్‌తో పటాపంచలు చేసేశారు. రాఖీ సందర్భంగా ఆదివారం ఉదయం ట్వీట్ చేసిన షర్మిల ‘నా తోడబుట్టిన జగనన్నకు మరియు నేను నమ్మిన సిద్ధాంతం కోసం నాకు అండగా నిలిచిన, నేనెంచుకున్న మార్గంలో నాతో కలిసి నడుస్తున్న, నా ఆశయ సాధనలో నన్ను నిలబెడుతున్న ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి సుఖ సంతోషాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి సోదరి షర్మిల’ అంటూ పేర్కొన్నారు.
    నా తోడబుట్టిన జగనన్నకు మరియు నేను నమ్మిన సిద్ధాంతం కోసం నాకు అండగా నిలిచిన, నేనెంచుకున్న మార్గంలో నాతో కలిసి నడుస్తున్న, నా ఆశయ సాధనలో నన్ను నిలబెడుతున్న ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి సుఖ సంతోషాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి సోదరి షర్మిల. #HappyRakhi


ఈ ట్వీట్ చూసి నెటిజన్లు జగన్‌ను నేరుగా కలిసే ఉద్దేశం లేకే షర్మిల ఆయన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారని కామెంట్లు పెడుతున్నారు. షర్మిల తన అన్నకు రాఖీ కట్టేందుకు తాడేపల్లికి వెళ్లేందుకు సిద్ధమైతే ఆమె పర్యటనకు సంబంధించి పార్టీ అధికారికంగా ప్రకటన చేసి ఉండేది. అయితే వైఎస్సార్‌టీపీ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఆదివారం ఆమె హైదరాబాద్‌లోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. అన్న కోసం వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి అధికారంలోకి రావడానికి సాయపడిన షర్మిల రాఖీ పండగ రోజు ఆయన్ని కలవకపోవడం వైఎస్సార్ అభిమానులకు నిరాశగానే చెప్పొచ్చు.


MS Dhoni: ధోని సిక్సర్ల వర్షం.. ఇంత కసి దాగుందా

 

దుబాయ్‌: ఐపీఎల్‌ 14వ సీజన్‌ రెండో అంచె పోటీలకు సిద్ధమవుతున్న ఎంఎస్‌ ధోని ప్రాక్టీస్‌లో సిక్సర్ల వర్షం కురిపించాడు. యూఏఈ వేదికగా జరగునున్న రెండో దశ పోటీలకు అందరికంటే ముందు సీఎస్‌కే చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ధోని ప్రాక్టీస్‌ సమయంలో కసిగా కనిపించాడు. బంతి పడడమే ఆలస్యం.. భారీ సిక్సర్లు సంధించాడు.దీనికి సంబంధించిన వీడియోనూ ఒక అభిమాని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ధోనీ ఆవాజ్‌... అంటూ క్యాప్షన్‌ జత చేశాడు.

ఇక ఈ సీజన్‌ మొదటి ఫేజ్‌లో ధోనికి బ్యాటింగ్‌ చేసే అవకాశం ఎక్కువగా రాలేదు. అందుకే రెండో అంచె పోటీల్లో అవకాశమొస్తే తన బ్యాటింగ్‌ పవర్‌ చూపించడానికి సిద్ధమవుతున్నాడు. కాగా ఐపీఎల్‌ 2020లో నిరాశజనక ప్రదర్శన కనబరిచిన సీఎస్‌కే జట్టు ఈసారి మాత్రం దుమ్మురేపింది. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో 5 విజయాలు.. రెండు పరాజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. సెప్టెంబర్‌ 19న ముంబై ఇండియన్స్‌, సీఎస్‌కే మధ్య జరగనున్న మ్యాచ్‌తో రెండో అంచె పోటీలకు తెరలేవనుందిఘౌ

బ్యాంక్‌లో అకౌంట్ కలిగిన వారికి శుభవార్త.. ఉచితంగా రూ.2 లక్షల బెనిఫిట్!

 

మీరు బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీరు జన్ ధన్ అకౌంట్ తెరవండి. బ్యాంక్‌కు వెళ్లి ఉచితంగానే మీరు ఈ ఖాతా తెరవొచ్చు. దీని వల్ల ఉచితంగా రూ.2 లక్షల వరకు ఇన్సూరెన్స్ లభిస్తుంది.

    

bank account


దేశీ రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లకు ఎన్నో రకాల సర్వీసులు అందిస్తోంది. వీటిల్లో జన్ ధన్ ఖాతా కూడా ఒకటి. బ్యాంక్‌లో ఈ అకౌంట్ కలిగిన వారికి ఉచితగానే రూ.2 లక్షల ఇన్సూరెన్స్ బెనిఫిట్ లభిస్తుంది. ఇంకా పలు రకాల బెనిఫిట్స్ పొందొచ్చు.

జన్ ధన్ ఖాతా కలిగిన వారికి పీఎన్‌బీ రూపే జన్ ధన్ కార్డు అందిస్తారు. ఈ కార్డు కలిగిన కస్టమర్లకు రూ.2 లక్షల ఇన్సూరెన్స్ లభిస్తుంది. ప్రమాద బీమా రూ.2 లక్షల వరకు ఉంటుంది. అయితే రూపే కార్డు ద్వారా ట్రాన్సాక్షన్లు నిర్వహిస్తూ ఉండాలి. కనీసం ఏటీఎం నుంచి అప్పుడప్పుడు డబ్బులు అయినా తీసుకుంటూ ఉండాలి.

ప్రమాదవశాత్తు ఖాతా కలిగిన వారు మరణిస్తే.. అప్పుడు కుటుంబ సభ్యులకు లేదా నామినీకి ఇన్సూరెన్స్ డబ్బులు అందిస్తారు. మీరు పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో మాత్రమే కాకుండా మీకు దగ్గరిలో ఉన్న బ్యాంక్‌కు వెళ్లి ఈ ఖాతా తెరవొచ్చు. అయితే మీరు మరే ఇతర బ్యాంక్‌లో కూడా అకౌంట్ కలిగి ఉండకూడదు.


Nirmala Sitharaman To Launch National Monetisation Pipeline On August 23

National Monetisation Pipeline has been designed to attract more investors to the country and encourage alternative financing.

from NDTV Profit - Latest https://ift.tt/3kvxMwz
via

Systematic Investment Plan: నెలకు రూ.15 వేల పెట్టుబడితో కోట్లల్లో లాభం.. తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో ఎంతో ప్రయోజనం

 

Systematic Investment Plan: ప్రస్తుతం కొత్తగా సంపాదిస్తున్న వారికి పెట్టుబడి పెట్టడానికి ఎన్నో రకాల మంచి పథకాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా మ్యూచువ‌ల్ ఫండ్‌ల‌లో..


ప్రస్తుతం కొత్తగా సంపాదిస్తున్న వారికి పెట్టుబడి పెట్టడానికి ఎన్నో రకాల మంచి పథకాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా మ్యూచువ‌ల్ ఫండ్‌ల‌లో సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) చేయ‌డం వ‌ల్ల మంచి లాభాలు పొందవచ్చు. త‌క్కువ మొతాదులో చిన్న చిన్న పెట్టుబ‌డుల‌తో ఎక్కువ లాభం పొందే అవ‌కాశం సిప్ ద్వారానే ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇందులో ప్రతి నెల 5 నుంచి 10 వేలు సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌ మెంట్‌లో పెట్టుబడి పెడితే మంచి రాబడి పొందే అవకాశం ఉంటుంది. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. యువత సిప్ ద్వారానే ఎక్కువ ఆదాయం పొందుతున్నారని చెబుతున్నారు.

ఎవ‌రైతే ఎక్కువ పెట్టుబ‌డులు ఆశిస్తారో వారికి మ్యూచువ‌ల్ ఫండ్‌లో సిప్ పెట్టుబ‌డి స‌రైన వేదిక అని మార్కెట్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఒకే సారి పెద్ద పెట్టుబ‌డి పెట్టడం కంటే చిన్న మొత్తంలో పెట్టుబ‌డి పెట్టుకోవ‌డం వేత‌న వ‌ర్గాల‌కు ఉప‌యుక్తంగా ఉంటుంది. సిప్‌లో పెట్టిన పెట్టుబ‌డి వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి.


సిప్ అనేది దీర్ఘకాలం పెట్టుబ‌డి పెట్టే వారికి అద్భుత‌మైన ఆదాయ వ‌న‌రు అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. పెట్టిన పెట్టుబ‌డికి మంచి బెనిఫిట్‌ పొందవచ్చని పేర్కొంటున్నారు. ఉద్యోగ వ‌ర్గాల‌కు, నిరంత‌రం ఆదాయం వ‌చ్చే వారికి ప్రస్తుతం మార్కెట్‌లో సిప్‌లో పెట్టుబ‌డి మేల‌ని వివరిస్తున్నారు. 25 సంవ‌త్సరాల వ‌య‌సులో స‌రైన ఇన్వెస్ట్ మెంట్ చేస్తే 50 ఏళ్ల వ‌య‌సుకు వ‌చ్చే స‌రికి రూ.10 కోట్లు సంపాదించవచ్చని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.

మ్యూచ్‌వ‌ల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయ‌డం ద్వారా త‌క్కువ‌లో త‌క్కువ 12శాతం లాభం పొందవచ్చని, మ్యూచ్‌వ‌ల్ ఫండ్ క్యాలిక్యులేట‌ర్ ప్రకారం 25 ఏళ్ల వ‌య‌సులో సిప్ ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా నెల‌కు రూ.15,000 పెట్టుబ‌డిగా పెడితే 50 ఏళ్లు వ‌చ్చే వ‌ర‌కు సుమారు. రూ.10.19 కోట్లు వ‌స్తాయ‌ని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ కాలంలో మీరు ఎస్‌ఐపీలో పెట్టుబడి పెట్టడం వల్ల మంచి లాభాలు పొందవచ్చు. కాలక్రమేణా సిప్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల మీ ఆర్థిక లక్ష్యాలకు చేరుకోవచ్చు. ప్రస్తుత తరుణంలో ఎన్నో పెట్టుబడి పెడుతూ మంచి లాభాలు పొందేందుకు ఎన్నో పథకాలు అందుబాటులో ఉన్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చు.

వ్యాపారవేత్త షారూఖ్ ఖాన్ తన లక్షలను ఎలా సంపాదిస్తాడు

 

భారతదేశపు నంబర్ వన్ సినిమా స్టార్ యొక్క అన్ని సైడ్ హస్టిల్స్
అతను బహుశా భారతదేశంలో అత్యంత గుర్తింపు పొందిన సినీ నటుడు మరియు బాలీవుడ్‌లో ర్యాగ్-టు-రిచ్ యొక్క పోస్టర్ బాయ్. బంధుత్వానికి పేరుగాంచిన పరిశ్రమలో, షారూఖ్ ఖాన్ వ్యాపారంలోకి ప్రవేశించడమే కాకుండా అగ్రస్థానంలో నిలిచారు. అతను లెక్కలేనన్ని అవార్డులను గెలుచుకున్నాడు, అతను అనేక మైలురాయి సినిమాల్లో నటించాడు మరియు అతను చాలా విజయవంతమయ్యాడు, అతను సముద్రానికి ఎదురుగా ఉన్న బంగ్లాను తక్కువ ఖర్చు పెట్టలేడు, ఈ విజయాన్ని పరిశ్రమకు మరే ఇతర వ్యక్తి ప్రగల్భాలు పలకలేడు.కాబట్టి షారూఖ్ ఖాన్ తన లక్షలను ఎలా సంపాదిస్తాడు?

షారూఖ్ ఖాన్ సంపాదనలో అతని నటనా వృత్తి చాలా భాగం. 2018 లో తన చివరి చిత్రం జీరో నుండి షారుఖ్ ఖాన్ ఒక సినిమాలో నటించలేదు. అయితే, అతను కొన్ని సినిమాలు లైన్‌లో పెట్టాడు మరియు కొన్ని సంవత్సరాలు కెమెరాకు దూరంగా ఉండాలని ఎంచుకున్నాడు. షారూఖ్ ఖాన్ తన నటన కోసం కేవలం ఫ్లాట్ ఫీజును వసూలు చేయడమే కాదు, సినిమా నుండి వచ్చే లాభాలలో వాటాను కూడా ఆదేశిస్తాడు. సినిమా అనూహ్యంగా రాణిస్తే కొన్నిసార్లు ఈ భాగం గణనీయమైన మొత్తాన్ని అందిస్తుంది. అతను చేసే సినిమాలను అతను నిర్మిస్తుంటే, షారూఖ్ ఖాన్ బాక్సాఫీస్ వద్ద సినిమా యొక్క విధి ఎలా ఉన్నా ప్రత్యేకంగా పెద్ద మొత్తంతో ఇంటికి వెళ్తాడు.

కొన్ని సంవత్సరాలుగా అతను టీవీ షోలో కనిపించకపోయినప్పటికీ, షారుఖ్ ఖాన్ అనేక టీవీ షోలను హోస్ట్ చేయడం ద్వారా తన సంపదను గణనీయంగా సంపాదించాడు - కౌన్ బనేగా కరోడ్పతి (సీజన్ 3), మరియు క్యా ఆప్ పంచవి పాస్ సే తేజ్ హై ? కు జోర్ కా Jhatka: టోటల్ వైపౌట్ . ఈ ప్రతి ప్రదర్శన కోసం, అతను ఒక ఎపిసోడ్‌కు కొన్ని కోట్ల రూపాయల వరకు రుసుము వసూలు చేస్తాడు. ఇవన్నీ మరొక జీవితకాలం నుండి వచ్చిన ప్రదర్శనలు కనుక మీరు ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేస్తే, అది గణనీయమైన మొత్తానికి చేరుకుంటుంది.

షారూఖ్ ఖాన్ గురించి అత్యంత ఆకర్షణీయమైన అంశాలలో ఒకటి అతని ఆత్మగౌరవం. సూపర్‌స్టార్‌గా ఉన్నప్పటికీ, షారూఖ్ తనను చూసి నవ్వడానికి ఎప్పుడూ సిగ్గుపడలేదు. అతని అనేక ఇంటర్వ్యూలలో, షారూఖ్ తన వివాహ ప్రదర్శనల గురించి చాలా స్పష్టంగా చెప్పాడు. భారతదేశంలో వివాహాలు పెద్ద విషయం మరియు సూపర్ ఎక్స్‌క్లూజివ్ వెడ్డింగ్స్‌లో సినీ తారలు తమ హిట్ పాటలకు ప్రదర్శన ఇవ్వడం అసాధారణం కాదు. నిజానికి, షారూఖ్ ఖాన్ వివాహాలలో ప్రదర్శన ఇచ్చే ధోరణిని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఒక దశలో ఆ స్థాయి సినీ నటుడు వివాహాల్లో ప్రదర్శన ఇవ్వడం గౌరవనీయమైన విషయంగా పరిగణించబడలేదు. అయితే, షారూఖ్ ఆ అవకాశాన్ని చూసి దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. అతను ఒకే ప్రదర్శన కోసం ఎక్కడైనా 4 నుండి 8 కోట్ల రూపాయల వరకు వసూలు చేస్తాడు మరియు అది ఏమిటో దానిని అంగీకరిస్తాడు: సులభమైన డబ్బు అతను వదులుకోడు.

అతను టెక్-ఫార్వర్డ్ అని కూడా అంటారు. భారతదేశంలో ఇంటర్నెట్ ఇప్పటికీ ఒక మెరిసే కొత్త బొమ్మగా ఉన్న సమయంలో, షారూఖ్ ఖాన్ తన వెబ్‌సైట్‌ను ప్రారంభించడమే కాకుండా, తమను మరియు వారి పనిని ప్రోత్సహించడానికి దీనిని ఉపయోగించాలనుకునే సినిమా తారలకు ఒక వేదికగా అందించారు. ఇది సోషల్ మీడియా గురించి వినడానికి చాలా ముందుగానే ఉంది. షారూఖ్ యొక్క srkworld.com చాట్‌లు, ఫోటో గ్యాలరీలను హోస్ట్ చేయడానికి రూపొందించబడింది మరియు షారూఖ్ ఖాన్‌కు మాత్రమే కాకుండా ఇతర సినీ తారలకు కూడా హోమ్‌పేజీగా ఉపయోగపడుతుంది. ఈ ప్రాజెక్ట్ నిజంగా ఎన్నడూ జరగలేదు ఎందుకంటే ఇది దాని సమయానికి చాలా ముందుంది. అయితే అతని ఇతర ప్రాజెక్ట్‌లు చాలా విజయవంతమయ్యాయి: ఉదాహరణకు SFX. రెడ్ చిల్లీస్ VFX స్టూడియో దేశంలోనే అత్యుత్తమమైనది మరియు దీనిని కేవలం భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా అత్యుత్తమ చిత్రనిర్మాతలు ఉపయోగిస్తున్నారు.

వీటన్నింటితో పాటు, షారుఖ్ ఖాన్ కూడా ఇమాజినేషన్ ఎడుటైన్‌మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో 26 శాతం వాటా కలిగి ఉన్నారు. ఇది కిడ్‌జానియా హోల్డింగ్ కంపెనీ. అతను కోల్‌కతా నైట్ రైడర్స్‌ను కూడా నడుపుతున్నాడు, ఇది లాభదాయకమైన IPL ఫ్రాంచైజీ, ఇది అతని సంపదకు గణనీయమైన సహకారం అందిస్తుంది.

అంతిమంగా షారూఖ్ ఖాన్ పేరు షారూఖ్ ఖాన్ కంటే ఎంత విలువైనదో ఎవరికీ తెలియదు. సినీ నటుడు తన బరువును దేశంలోని కొన్ని పెద్ద బ్రాండ్‌ల కంటే వెనుకకు నెట్టాడు. బ్రాండ్‌లకు అతని పేరు మరియు ముఖాన్ని ఉపయోగించుకునేందుకు అతను రెగ్యులర్ ఫీజుతో పాటు, షారుఖ్ ఒక ప్రకటన షూట్ కోసం రోజుకు రూ. 3-4 కోట్లు బిల్లు చేస్తాడు.

Fuel Prices Fell Across All Four Metro Cities on August 22, 2021

Petrol and Diesel Price Today in India: Petrol prices came down by 15 to 20 paise per litre while diesel prices also fell across the country.

from NDTV Profit - Latest https://ift.tt/3827lZc
via

పిఎఫ్ రూల్ మార్పు: మీరు ఈ కొత్త రూల్ పాటించకపోతే మీరు రూ .7 లక్షల విలువైన ప్రయోజనాలను కోల్పోతారు

 ఇపిఎఫ్ఒ), ఇటీవల దాని అన్ని ఒక నోటీసు ఉంచింది PF చందాదారులు. నోటీసులో, రిటైర్మెంట్ ఫండ్ బాడీ తన సభ్యులను తమ ఇ-నామినేషన్ దాఖలు చేయాలని కోరారు, తద్వారా ఖాతాదారుని కుటుంబానికి సామాజిక భద్రత ఉండేలా చూడవచ్చు. ఇపిఎఫ్ఓ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ అదే చేయాలని సభ్యులు విజ్ఞప్తి నుండి బయటకు ట్వీట్ మరియు కూడా అది ఎలా చేయాలో దశల వారీ ప్రక్రియ చూపించారు ఒక వీడియో చేర్చబడలేదు. ఆ ట్వీట్‌లో, “సభ్యులు తమ కుటుంబాలకు #సామాజిక భద్రత కల్పించడానికి ఇవాళ ఇ-నామినేషన్ దాఖలు చేయాలి. EPF/EPS నామినేషన్ #డిజిటల్‌గా ఫైల్ చేయడానికి ఈ సులభమైన దశలను అనుసరించండి.

మీరు మీ EPF/EPS నామినేషన్‌ని డిజిటల్‌గా ఎలా ఫైల్ చేయవచ్చు

దశ 1: అధికారిక EPFO ​​వెబ్‌సైట్‌కి వెళ్లండి.

దశ 2: 'సేవలు' ఎంపికపై క్లిక్ చేయండి.

దశ 3: తర్వాత 'ఉద్యోగుల కోసం' విభాగంపై క్లిక్ చేయండి.

దశ 4: మీరు మళ్లించబడిన తర్వాత, 'మెంబర్ UAN/ఆన్‌లైన్ సర్వీస్' ఎంపికపై క్లిక్ చేయండి.

దశ 5: మీరు అధికారిక సభ్యుడు ఇ-సెవా పోర్టల్‌కి మళ్ళించబడతారు, అక్కడ మీరు లాగిన్ అవ్వాలి. దాని కోసం మీ UAN, పాస్‌వర్డ్ మరియు క్యాప్చా కోడ్‌ని ఉపయోగించి అలా చేయండి.

దశ 6: పోర్టల్‌లోకి ప్రవేశించిన తర్వాత, డ్రాప్-డౌన్ మెనులోని 'మేనేజ్' ట్యాబ్‌కి వెళ్లి, E- నామినేషన్‌ను ఎంచుకోండి

దశ 7: కుటుంబ ప్రకటనను అప్‌డేట్ చేయడానికి 'అవును' ఎంపికను ఎంచుకోండి

దశ 8: 'కుటుంబ వివరాలను జోడించు' పై క్లిక్ చేయండి (బహుళ కుటుంబ సభ్యులు నిర్ధారించబడ్డారని నిర్ధారించుకోవడానికి మీరు ఒకటి కంటే ఎక్కువ నామినీలను కూడా జోడించవచ్చని గుర్తుంచుకోండి).

దశ 9: 'నామినేషన్ వివరాలు' ఎంచుకోండి, తద్వారా మీరు వాటా మొత్తం మొత్తాన్ని ప్రకటించవచ్చు.

దశ 10: మీరు దాన్ని పూర్తి చేసిన తర్వాత, 'సేవ్ ఇపిఎఫ్ నామినేషన్' పై క్లిక్ చేయండి.

దశ 11: మీరు తదుపరి పేజీకి వెళ్లిన తర్వాత, వన్-టైమ్ పాస్‌వర్డ్ (OTP) ను రూపొందించడానికి 'E- సైన్' ఎంపికపై క్లిక్ చేయండి. ఇది మీ ఆధార్ కార్డుతో లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌కు పంపబడుతుంది.

దశ 12: మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపిన OTP ని చొప్పించండి.

దశ 13: మీరు దానిని పూర్తి చేసిన తర్వాత, EPFO ​​తో ఇ-నామినేషన్ నమోదు ప్రక్రియ పూర్తవుతుంది.

ఈ సంవత్సరం జూన్‌లో, EPFO ​​ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) పథకం కింద గరిష్ట హామీ ప్రయోజనాన్ని రూ .7 లక్షలకు పెంచింది. EPL లో చేరిన ఉద్యోగులందరికీ బీమా రక్షణగా EDIL పథకం తప్పనిసరి చేయబడింది. ఈ పథకం కింద, ఉద్యోగి సహజ కారణాలు, అనారోగ్యం లేదా ప్రమాదం కారణంగా మరణిస్తే నామినీకి రూ .7 లక్షల వరకు చెల్లింపు లభిస్తుంది. EPF మరియు ఇతర నిబంధనల చట్టం, 1952 కింద ఉన్న ప్రతి సంస్థ EDLI కొరకు స్వయంచాలకంగా నమోదు చేయబడుతుంది. మరణ బీమాకు కనీస చెల్లింపు రూ .2 లక్షలు కాగా గరిష్ట పరిమితి రూ .6 లక్షలు. దీన్ని తర్వాత రూ .2.5 లక్షల నుంచి రూ .7 లక్షల వరకు పెంచారు.

కార్మిక మంత్రిత్వ శాఖ EDLI యొక్క కనీస హామీ ప్రయోజనం మరణించిన ఉద్యోగి యొక్క కుటుంబానికి గత 12 నెలల్లో ఒకటి కంటే ఎక్కువ సంస్థలలో పనిచేసినప్పటికీ వారి మరణానికి ముందు వరకు అందిస్తుందని చెప్పారు.

కోవిడ్ -19 కారణంగా మరణించిన ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఇఎస్ఐసి) లో చేరిన కార్మికుల కుటుంబ సభ్యులు కూడా రెండేళ్లపాటు పెన్షన్ పొందేందుకు అర్హులని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. మార్గదర్శకాల ప్రకారం, నమోదిత లేదా నామినేటెడ్ కుటుంబ సభ్యులు రెండు సంవత్సరాల కాలానికి ఉద్యోగి యొక్క సగటు రోజువారీ వేతనాలలో 90 శాతం పొందుతారని మంత్రిత్వ శాఖ తెలిపింది.